తెలంగాణ రాష్ట్ర జనసైనికులందరు సిద్ధం కావాలి: వంగ లక్ష్మణ్ గౌడ్

  • ఈ నెల 20న నల్గొండ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన..!

హైదరాబాద్, ఈ నెల 20వ తేదీన శుక్రవారం రోజున జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్, హుజుర్ నగర్ నియోజకవర్గాలలో మరణించిన జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలను పరామర్శించి 5 లక్షల చెక్ అందజేయనున్న అధినేత పవన్ కళ్యాణ్. కావున తెలంగాణలోని ప్రతి ఒక్క జనసైనికుడు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విచ్చేయవంతం చేయవలసిందిగా కోరుతున్నామని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్ అన్నారు.