బొక్క రఘుని పరామర్శించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ 17 వ వార్డులో రోడ్డు ప్రమాదంలో గాయపడిన బొక్క రఘుని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట జక్కంశెట్టి పండు, దూడల స్వామి, కడలి వెంకటేశ్వరరావు, యలమంచిలి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.