ముగ్గళ్ల గ్రామంలో కార్తీకమాస వనసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న బత్తుల

రాజానగరం: సీతానగరం మండలం, ముగ్గళ్ల గ్రామంలో విఘ్నేశ్వరుడి గుడివద్ద కార్తీకమాస వనసమారాధన కార్యక్రమంలో స్థానిక ప్రజలతో కలిసిపాల్గొన్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి… ఈ కార్యక్రమంలో రుద్రం కిషోర్, రుద్రం గణేష్, నేదురి విగ్నేష్, నేదూరి సతీష్, దూలం తేజ, బోడపాటి కరుణాకర్, కేశవ, కోనాల దుర్గాప్రసాద్, చెల్లూరి సందీప్, ఇంటి దుర్గాప్రసాద్, రావూరి దుర్గాప్రసాద్, గంగిశెట్టి దుర్గాప్రసాద్, తాటికొండ రాంబాబు తాటికొండ అంజి, తాటికొండ ఏసు, ప్రగడ బుజ్జి, రుద్రం బుల్లి రాజు, మద్దిరెడ్డి బాబులు, సేనాపతి మహేష్, పుణ్యక్షేత్రం, సంపత్ నగరం గ్రామ జనసైనికులు, ముగ్గళ్ల జనశ్రేణులు పాల్గొన్నారు.