పలు కుటుంబాలను పరామర్శించిన బత్తుల దంపతులు

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, సీతానగరం గ్రామం చేకూరి అనసూయ అనారోగ్యానికి గురయ్యారని తెలుసుకొని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నా సేన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి వచ్చి వారికి ధైర్యం చెప్పి పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మట్ట వెంకటేశ్వరరావు, గడగుట్టి ప్రశాంత్ చౌదరి, అడ్డల దొరబాబు, దేవన దుర్గాప్రసాద్(డిడి), దొడ్డి అప్పలరాజు, తట్టబట్టి గణేష్, కొవ్వలి శివ, సీతానగర జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, సింగవరం గ్రామ వాస్తవ్యులు మట్ట పెద్ద కాపు ఈ మధ్య కాలంలో తుది శ్వాస విడవడం జరిగింది. సీతానగరం మండల జనసేన శ్రేణుల ద్వారా విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు నా సేన కోసం నా వంతు కమిటీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కో ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి సింగవరం గ్రామానికి వెళ్ళి పెద్దకాపుకి శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మట్ట వెంకటేశ్వరరావు, గడగుట్టి ప్రశాంత్ చౌదరి, అడ్డల దొరబాబు, దేవన దుర్గాప్రసాద్(డిడి), దొడ్డి అప్పలరాజు, తట్టబట్టి గణేష్, కొవ్వలి శివ, సీతానగర జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, సీతానగరం గ్రామ వాస్తవ్యులు అడబాల సూరిబాబు గత కొద్ది రోజుల క్రితం తుది శ్వాస విడిచారు. సీతానగరం మండల జనసేన శ్రేణుల ద్వారా విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు నా సేన కోసం నా వంతు కమిటీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కో ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి సీతానగరం గ్రామానికి వెళ్ళి సూరిబాబుకి శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మట్ట వెంకటేశ్వరరావు, గడగుట్టి ప్రశాంత్ చౌదరి, అడ్డల దొరబాబు, దేవన దుర్గాప్రసాద్(డిడి), దొడ్డి అప్పలరాజు, తట్టబట్టి గణేష్, కొవ్వలి శివ, సీతానగర జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, సీతానగరం గ్రామ వాస్తవ్యులు మరియు టీడీపీ సీనియర్ నేత పెందుర్తి నాగరత్నం దాదాపు 15 సంవత్సరాలుగా సర్పంచ్ స్థానంలో ఉండి ప్రజలకు సేవలందించారు. ఇటీవల కాలంలో నాగరత్నం తుదిశ్వాస విడిచి స్వర్గస్తులైనారని సీతానగరం మండల జనసేన శ్రేణుల ద్వారా తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు నా సేన కోసం నా వంతు కమిటీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కో ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి సీతానగరం గ్రామానికి వెళ్ళి నాగరత్నంకి శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మట్ట వెంకటేశ్వరరావు, గడగుట్టి ప్రశాంత్ చౌదరి, అడ్డల దొరబాబు, దేవన దుర్గాప్రసాద్(డిడి), దొడ్డి అప్పలరాజు, తట్టబట్టి గణేష్, కొవ్వలి శివ, సీతానగర జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, బూరుగుపూడి గ్రామం తన్నీరు సూర్యకాంతం చనిపోయారని తెలుసుకొని వారి కుమారుడు తన్నీరు వెంకటేశ్వరరావు పరామర్శించిన రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ పలకరించి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిక్కిరెడ్డి ముని ప్రసాద్, చొంగ వెంకటేశ్వరరావు, నంగిరెడ్డి విష్ణు, అడపా శంకర్, మేడిన బాబి, మేక రమేష్, అడపా రామకృష్ణ, కట్ట సూరి మరియు బూరుగుడి జనసైనికులు పాల్గొన్నారు.

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, నిడిగట్ల గ్రామం జనసేన కార్యకర్త అయిన కొత్తపల్లి సత్తిబాబు తల్లి సూర్యకాంతం చనిపోయారని తెలుసుకొని రాజానగరం నియోజకవర్గ నాయకులు బత్తుల బలరామకృష్ణ పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా జాయింట్ సెక్రటరీ మేడిశేట్టి శివరాం, గ్రామ కమిటీ అధ్యక్షులు సుంకర మణి కుమర్, సూరంపూడి సురేష్, కామిశెట్టి సతీష్, కామిశెట్టి ప్రభాకర్, జోళ్ల దుర్గారావు, కొత్తపల్లి ఆదివిష్ణు, మెడిపుడి ధర్మరాజు, కామిశెట్టి సురేష్, యసల వెంకన్న, బదిరెడ్డి వాసు, నిడిగట్ల గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.