జనంకోసం జనసేన 291వ రోజు

  • జనసేన వనరక్షణలో 700 దానిమ్మ మొక్కల పంపిణీ

జగ్గంపేట, జనంకోసం జనసేన 291వ రోజులో భాగంగా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆధ్వర్యంలో జనసేన వనరక్షణ దానిమ్మ మొక్కల పంపిణీ కార్యక్రమం గోకవరం మండలం ఆర్ అండ్ ఆర్ కాలనీలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 700 దానిమ్మ మొక్కలు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 64045 దానిమ్మ మొక్కల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దేవిపట్నం మండల అధ్యక్షులు చారపు వెంకట రాయుడు, గోకవరం మండల ప్రధాన కార్యదర్శి వీరవల్లి పోసిబాబు, బిక్కవోలు సురేష్, నేదునూరి నాగేంద్ర, తిరుమలశెట్టి జశ్వంత్, కరిమిరెడ్డి నాగ ఫణీంద్ర కుమార్, చెప్పుల బాలు, కొడవటి దుర్గాప్రసాద్, బాధిరెడ్డి సాయిరాం, చిలి కార్తీక్, అమరపురి నిఖిల్, తైలం రమేష్, దవులూరి మనోజ్ కుమార్, కొల్లి నాని, చామకురి కిషోర్, గురుగుల నికిలేంద్ర సాయి, వెంపటల శ్రీనివాస్, కొండే సిద్దు, కోలా వీర సుబ్రహ్మణ్యం, సిద్ధ చిన్న రామారావు, పోసిపోయిన గంగాధర్, కేత లక్ష్మణరావు, ఏడిద జీవానంద్, ఏడిద నిత్యానంద్, యర్ర పోసిబాబు, కోట నరేష్, కరిబండి రామకృష్ణ, రామవరపు రమేష్, కరిబండి రాధాకృష్ణ, కాట నరేష్, గోకవరం నుండి గవిని దుర్గాప్రసాద్, కొత్తపల్లి నుండి పువ్వల శ్రీదేవి, వనుం నరేష్, మాదారపు ధర్మేంద్ర, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లభశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు మరియు జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా శివరామపట్నం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన గాబు సూర్యకాంతం కుటుంబ సభ్యులకు, గాబు రామకృష్ణ కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.