మానవత్వం చాటుకున్న గొండ్రియాలా జనసైనికులు

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజవర్గం గొల్లప్రోలు మండలం చిన్న జగ్గంపేట మరియు చందుర్తి గ్రామాల్లో శ్రీశ్రీశ్రీ భగీరథ మహర్షి జయంతి మహోత్సవం సందర్బంగా జనసేన కార్యకర్తలు, సగర పెద్దలు, నాయకులు పిలుపు మేరకు వెళ్లి పూలమాల వేసి భగీరథ ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మొగిలి అప్పారావు, గొల్లప్రోలు మండల అధ్యక్షులు అమరాదివల్లి రామకృష్ణ, పుణ్యమంతుల సూర్యనారాయణమూర్తి, యండ్రపు శ్రీనివాస్, మేళం బాబి, కసిరెడ్డి నాగేశ్వరరావు, శ్రీకాంత్, వినుకొండ అమ్మాజీ, జనసైనికులు నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.