రాజమండ్రి జనసేన ఆధ్వర్యంలో టిడ్కో ఇళ్ళ పరిశీలన

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమం కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి జనసేన ఆధ్వర్యంలో టిడ్కో ఇళ్ళ పరిశీలన చేపట్టడం జరిగింది #జగనన్నమొసం. ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అరాచక పరిపాలన పేదల జీవితాలకు గుదిబండ టీడ్కో ఇళ్ల పరిశీలన మౌళిక వసతులు అక్కడి స్థితిగతులు పరిశీలించడానికి జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేఅహ్, జనసేన పార్టీ రాజమహేంద్రవరం అర్బన్ ఇంచార్జి అనుశ్రీ సత్యనారాయణ, నగర అధ్యక్షులు వై.శ్రీనివాస్, జిల్లా కమిటీ, నగర కమిటీ, జనసైనికులు వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.