జనసేనాని సభ నిర్వహించే ప్రాంతాలను పరిశీలిస్తున్న జనసేన నాయకులు

మండపేట, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం పర్యటన సందర్బంగా మండపేటలో సభ నిర్వహించే ప్రాంతాలను జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, మండపేట ఇంచార్జ్ వేగుళ్ల లీలా కృష్ణ, జిల్లా నియోజకవర్గం ఇంచార్జులు పితాని బాలకృష్ణ, బండారు శ్రీనివాస్, శెట్టిబత్తుల రాజబాబు, పోలిశెట్టి చంద్రశేఖర్, జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ.