నేషనల్ రగ్బి క్రీడాకారుడికి జనసేన చేయూత

నెల్లూరు, క్రీడాకారులను ప్రోత్సహించడంలో ఎప్పుడు ముందుండే జనసేనాని, ఆయన అశయాలకు అనుగుణంగా నాయకులు కూడా ప్రోత్సహించటం జరుగుతుంది. నెల్లూరు సిటీ నుండి నేషనల్ రగ్బిలో ఎంపికైన కుమార్ శంకర్ కి ఆర్థిక ఇబ్బందులు నిమిత్తం 5000 రూపాయలు అందజేసిన జనసేన నాయకులు శ్రీపతి రాము. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.