ప్రమాదంలో గాయపడిన నూర్జహాన్ ను పరామర్శించిన జనసేన నాయకులు

అనంతపురము అర్బన్, జనసేన పార్టీ అర్బన్ ఇంచార్జ్ మరియు జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ ఆదేశాల మేరకు శనివారం అనంతపురంలోనీ స్థానిక ఆజాద్ నగర్ లోని నివాసముంటున్న దురదృష్టవశాత్తు అగ్ని ప్రమాదంలో గాయపడిన జనసేన పార్టీ క్రియాశీలక మహిళా సభ్యురాలు శ్రీమతి నూర్జహాన్ వారి స్వగృహానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ.. ప్రమాదపు యొక్క వివరాలను తెలుసుకొని.. నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, నగర ప్రధాన కార్యదర్శి దరాజ్ బాషా, జిల్లా కార్యదర్శి కే.సంజీవ రాయుడు, నగర కార్యదర్శి రాజేష్ కన్నా బాధితురాలిని పరామర్శించడం జరిగింది.