అప్పనవీడు బాపూజీ విగ్రహానికి రంగులు వేయించి ముస్తాబు చేసిన జనసేన

దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం అప్పనవీడు గ్రామం గాంధీ నగర్ లో ఉన్న బాపూజీ విగ్రహాన్ని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కొద్ది రోజుల్లో రాబోయే 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొనుటకు రంగులు వేయించి ముస్తాబు చేయటం జరిగింది.