ఎచ్చెర్లలో జనసేన కవాతు మరియు బహిరంగ సభ

ఎచ్చెర్ల, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం జె.ఆర్.పురం గ్రామంలో 08-05-2022 తేదిన ఆదివారం మధ్యాహ్నం 3:00 గంటలకు కవాతు మరియు బహిరంగసభ జరుపబడును కావున నియోజకవర్గం నాయకులు జనసైనుకులు వీరమహిళలు ప్రతి ఒక్కరూ, భారీ ఎత్తున హాజరుకావాలని కోరుచున్నామని ఎచ్చెర్ల జనసేన పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జనసైనుకులు దన్నాన చిరంజివి, సువ్వాడ రామారావు, రెడ్డి బాస్కరావు, బోంతు విజయకృష్ణ, పోట్నూరు లక్ష్మునాయుడు, మీసాలు శ్రీను, సువ్వాడ ఆనంద్, రాజు, చిన్న, కరిమజ్జి వెంకటరమణ, అన్నం నాయుడు, ఆదినారాయణ, పిన్నింటి సురేష్ తదితరులు పాల్గొన్నారు.