లావేరు మండలంలో జనసేన ప్రజాబాట 4వ రోజు

ఎచ్చెర్ల నియోజకవర్గంలో లావేరు మండలంలోని బెజ్జిపురం పంచాయతీ బోరపేట గ్రామంలో ఇంటింటికి వెళుతూ జనసేనపార్టీ సిద్ధాంతాలు, జనసేన పార్టీ మ్యానిఫెస్టో వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజాల నుండి మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల టీం సభ్యలు బొంతు విజయకృష్ణ, బొంతు రామకృష్ణ, బొంతు రామకృష్ణ, బోర వంశీ, బోర గోపాల్ మరియు బోరపేట యువత పాల్గొన్నారు.