Bobbili: కార్మికుల నిరసనకు మద్దతు పలికిన జనసేన

బొబ్బిలి జ్యూట్ మిల్ 320 మంది కార్మికులకు గ్రాట్యుటీ మరియు పిఎఫ్ చెల్లించడంలో గత 7 సంవత్సరాలుగా జాప్యం చేస్తున్న యాజమాన్యం మరియు చోద్యం చూస్తున్న స్థానిక ఎం ఎల్ ఏ మరియు వైసిపి ప్రభుత్వం. కార్మికుల నిరసనకు మద్దతు పలికిన జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి బాబు పాలూరు