ఉప ఎన్నికలలో జనసేన విజయభేరి

రాజోలు మండలం మెరకపాలెం జనసేన పార్టీ అభ్యర్థి గిడుగు బుజ్జిబాబు 136 ఓట్ల మెజార్టీతో సర్పంచిగా గెలుపొందారు.

కొల్లిపర మండలం అత్తోట గ్రామ పంచాయతీలోని మూడు వార్డులకు ఆదివారం జరిగిన ఉప ఎన్నికలలో జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. 1వ వార్డు యర్రు వెంకటరమణ (25) ఓట్లు, 8వ వార్డు యర్రు బసవయ్య (102) ఒట్లు, 14వ వార్డు చిక్కాల శామ్యూల్ (66) ఓట్లు మెజారిటీతో విజయం సాధించారు. దీంతో జనసైనికులు సంబరాలు చేసుకున్నారు.

గుంటూరు జిల్లా, తెనాలి నియోజకవర్గం, అత్తోట గ్రామంలో జనసేన జయభేరి.

అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని మోపిదేవి మండలం కోసురుపాలెం 4వ వార్డ్ ఉప ఎన్నికలలో జనసేన పార్టీ విజయం.