జనసేన పార్టీ ఆత్మీయ సదస్సులో పాల్గొన్న కందుల దుర్గేష్

రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో రూరల్ మండలం జనసేన పార్టీ ఆత్మీయ సదస్సులో తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అత్తి సత్యనారాయణ, రాజమండ్రి నగర అధ్యక్షులు వై. శ్రీనివాస్, సీనియర్ నాయకులు చెరుకూరి రామారావు, జిల్లా అధికార ప్రతినిధి యామన నారాయణ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు శ్రీమతి బోడపాటి రాజేశ్వరి, శ్రీమతిఅమీనా షేక్, బీరా ప్రకాష్, మండల కమిటీ అధ్యక్షుడు సప్పా చిన్నా రావు, మండల కమిటీ సభ్యులు పంతం పట్టాభి, సలీం, జనసేన నాయకులు, జనసైనికులు మరియు వీరమహిళలు పాల్గొన్నారు.