మా రోడ్డు చూసి వెళ్లండి మనోహరన్నా!

అమరావతి నుంచి లింగాపురం వెళ్లే రోడ్డు చిద్రమైపోయింది. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటనలో స్థానికులు, యువకులు ఈ రోడ్డు ఎంత దారుణంగా దెబ్బ తిని ఉందో చూడమని కోరారు. ఆ రోడ్డును మనోహర్, పార్టీ నేతలు పరిశీలించారు.