పిఠాపురం శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న మాకినీడి శేషుకుమారి

పిఠాపురం, పిఠాపురం టౌన్ మోహన్ నగర్ 15వ వార్డ్ లో జనసైనికులు నాయకులు, ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి విజయదశమి శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని నాయకులు, జనసైనికులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం పిఠాపురం మండలం కోలంక గ్రామంలో జనసైనికులు, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి విజయదశమి శరన్నవరాత్రులు సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ని నాయకులు జనసైనికులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకుని అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పుణ్యమంత్రులమూర్తి, మేళం బాబి, గొల్లపల్లి గంగ, మాకిరెడ్డి శ్రీను, ఆర్.రాంబాబు, పి.శ్రీను, ఎన్.సూరిబాబు, పి.సుబ్బారావు, పి.మాధవ, ఆర్.శివ, ఎల్.ప్రసాద్, ఏ.రాజేష్, డి.మాధవ, అల్లు శ్రీను, పి.కాశీ, ఎన్.బాబ్జి, డి.నగేష్, బి.శ్రీరామ్, గోపు సురేష్, మిరియాల చిట్టి, నంద్యాల నాగబాబు, కరెడ్ల రాజు, చీపిరి సుబ్రహ్మణ్యం, చల్లపు ఆది, ఎంపీటీసీ అభ్యర్థి రాసంశెట్టి కన్యకరావు, కాళ్ల రాజు, కంద సోమరాజు, ఆలయ కమిటీ సభ్యులు రేలంగి సుబ్రహ్మణ్యం, తడగా నాగేశ్వరరావు, గోశాల చిన్న, కందుకూరి అప్పారావు, జనసేన నాయకులు మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.