మల్లిపూడి వీరస్వామి భౌతికకాయాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించిన పంతం నానాజీ

కాకినాడ వాస్తవ్యులు మల్లిపూడి బాబు తండ్రి మల్లిపూడి వీరస్వామి నేడు స్వర్గస్తులయ్యారు. వారి నివాస గృహానికి వెళ్ళి వారి భౌతికకాయాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ.