రాజధాని లేని రాష్ట్రంలో కొత్త జిల్లాలు అవసరమా..?: దారం అనిత

మదనపల్లిలో జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత రాజధాని లేని రాష్ట్రంలో కొత్త జిల్లాలు అవసరమేముందని, విజయవాడ మైనరు బాలికకు న్యాయం జరగకపోగా అధికారంలో ఉన్న మహిళ ఎమ్మెల్యే క్యాండిల్ ర్యాలీలో న్యాయం కావాలి అని అడగడం సిగ్గుచేటని ఎన్నికలు సమయంలో సజావుగా ఎన్నికలు జరగడానికి సహాయం అందించిన టీచర్లును ఈ రోజు నడిరోడ్డుపైనే నిలబెట్టిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుంది అని జన గణణ లేకుండా కొత్త జిల్లాల ఏర్పాటు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జనసేన మదనపల్లి నాయకులు ఆకుల శంకర, నాగేశ్వర రెడ్డి, ఆకుల వెంకటేష్, హరి తదితరులు పాల్గొన్నారు.