సూర్య మల్టీ స్పెషాలిటీ ప్రారంబోత్సవంలో పాల్గొన్న పంతం నానాజీ

తాళ్లరేవు బై పాస్ రోడ్డులో సూర్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంబోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మర్యాదపూర్వక ఆహ్వానం మేరకు ముఖ్య అతిధులుగా పంతం నానాజీ హాజరయ్యారు.