జనసేనానిని మర్యాదపూర్వకంగా కలసిన పార్ధు

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో.. జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్ తో పాటూ.. జనసేన అధినేత, రాష్ట్ర ప్రజల భవిష్యత్ దిశా దశా మార్చబోయే పవన్ కళ్యాణ్ గారిని జనసేన తిరుపతి సిటీ వైస్ ప్రెసిడెంట్ పార్ధు కలవడం జరిగింది.