రైతుల దగ్గర ధాన్యం బస్తాలు కొనుగోలు చేయాలని పార్వతీపురం జనసేన ధర్నా

పార్వతీపురం నియోజకవర్గంలో రైతుల కోసం పాత బస్టాండ్ జంక్షన్ ఆర్.డి.ఓ ఆఫీసు వరకు కాలి నడకన జనసేన నాయకులు, కార్యకర్తలు అయిన చిట్లు గణేష్, రాజన బాలు, గోవిందమ్మ, సాలూరు ఎమెల్యే అభ్యర్థి గౌరీశంకర్, పైల లక్ష్మి, జడ్పీటీసీ అభ్యర్థి కర్రి మణికంఠ రైతుల కోసం ధర్నాలో పాల్గొన్నారు. ఈ ధర్నాలో ఉన్న రైతుల దగ్గర ధాన్యం బస్తాలు కొనుగోలు చేయాలని ధర్నా చేయడం జరిగింది.