పింగళి వెంకయ్య తెలుగు జాతికి గర్వకారణం: జనసేన జానీ

తెలుగు కీర్తి పతాక పింగళి వెంకయ్య 146 వ జయంతి సందర్బంగా పాలకొండ నియోజకవర్గ జనసేన జానీ మాట్లాడుతూ భారతదేశానికి మూడు రంగుల జాతీయ పతాకాన్ని రూపొందించిన స్వతంత్ర సమరయోధులు శ్రీ పింగళి వెంకయ్య గారు మన తెలుగు గడ్డపై జన్మించడం తెలుగు జాతి యొక్క అదృష్టం దేశంలో ఎంతోమంది భారతీయులు ఉన్న భారతదేశం యొక్క జాతీయ పతాకాన్ని మన ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ శ్రీ పింగళి వెంకయ్య గారు రూపొందించడం ఆంధ్రులు యొక్క అదృష్టంగా భావిస్తూ 140 కొట్లా భారతీయులు తరఫున 5 కోట్ల ఆంధ్రుల తరఫున.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు తరుపున.. పాలకొండ నియోజకవర్గ జనసైనికుల తరుపున.. మా ఊరు బొడ్లపాడు గ్రామ ప్రజల తరుపున జన్మదిన శుభాకాంక్షలు తెలియ జేసారు.