ప్రమాద బాధితులను పరామర్శించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ ‘నా సేన కోసం కోసం నా వంతు’ కార్యక్రమం పర్యటనలో భాగంగా ఐ పోలవరం మండలం, పాత ఇంజరం గ్రామంలో ఇటీవల వేరువేరు రోడ్డు ప్రమాదాలలో గాయపడిన పెన్నాడ శ్రీను మరియు మంగ పద్మలను పరామర్శించి వారికి మనోధైర్యాన్నివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.