భవిష్యత్తులో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించిన రాజోలు జనసేన నాయకులు

రాజోలు జనసేన నాయకులు శ్రీ లింగోలు మహాలక్ష్మి (చినబ్బులు) ను కలిసిన రాజోలు జనసేన నాయకులు. పార్టీ భవితవ్యం, భవిష్యత్తులో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు గురించి జనసేన నాయకులు చర్చించటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మల్కిపురం ఎంపిపి మేడిచర్ల సత్య వాణి రాము, గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, బోనం సాయి, ఉపసర్పంచ్ కటికిరెడ్డి మహేష్ లు పాల్గోన్నారు.