అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు నియోజకవర్గం శనివారపు పేటలోని 26 వ డివిజన్ లో శ్రీశ్రీశ్రీ పరమ పూజ్య ప్రేమావతార స్వయం భూః ఆది పరబ్రహ్మ జై మహావిభో శ్రీః వారి సేవా సమితి దివ్యానుగ్రహంతో ఓమౌజయాః ఉచిత అన్నదానం కార్యక్రమములో పివి కృష్ణంరాజు, చిద్విలాసిని దంపతుల ఆహ్వానం మేరకు పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు నిమ్మల శ్రీనివాసరావు, కందుకూరి ఈశ్వరరావు, సుందరనీడి ప్రసాద్, ఎట్రించి ధర్మేంద్ర, వాసా సాయి, కొనికి మహేష్ మరియు హేమలత తదితరులు పాల్గొన్నారు.