మహాత్మా గాంధీ కి నివాళులర్పించిన సీతానగరం జనసేన

విజయనగరం, మన జాతిపీత, అహింసా మార్గంలో సంగ్రామాన్ని ముందుకు నడిపిన వ్యక్తి మహాత్మా గాంధీజి వర్ధంతి సందర్భంగా విజయనగరం జిల్లా, సీతానగరం మండలం, సీతానగరంలో జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.