వీర జవాన్లకు ఘన నివాళి జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు జనసేన పార్టీ

తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ మరియు వారితో పాటు పదకొండు మంది జవాన్లకు వారి చిత్రపటానికి పూలదండ వేసి మౌనం పాటించి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తునికిపటి శివ, వై నరసింహారావు, గోపయ్య, సతీషు, నవీను, మాధవరావు తదితరులు పాల్గొన్నారు.