డోలు సన్నాయి కళాకారులకు చిరుసత్కారం

అమలాపురం: కాపు సంక్షేమసేన రైతు విభాగం అధ్యక్షుడు బసవ చినబాబు ఆధ్వర్యంలో ఆదివారం డోలు సన్నాయి కళాకారులకు చిరు సత్కారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు లింగోలు పండు, డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కొప్పుల నాగ మానస, మునిసిపల్ కౌన్సిలర్స్ పడాల నానాజీ, పార్టీ సీనియర్ నాయకులు కంచిపల్లి అబ్బులు, పోలిశెట్టి బాబులు, తిక్క శేషుబాబు, ఆర్.డి.ఎస్ ప్రసాద్, నల్లా వెంకటేశ్వరావు, పోలిశెట్టి మహేష్, డి. ఎస్.ఎన్.స్న్ కుమార్, గంధం శ్రీనివాస్, పాళూరి స్వామి నాయుడు, గట్టేం వీరు, ముస్లిం మైనారిటీ సభ్యులు కరిముల్ల బాబా, షరీఫ్ కంకిపాటి గోపి, కొంకాపల్లి వార్డు సభ్యురాలు శ్రీమతి తిక్క సరస్వతి, చెట్ల మంగతాయా రు, కరాటం వాణి, వానపల్లి దేవి తదితరులు పాల్గొన్నారు.