వంశీకృష్ణ యాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన జనసేన నాయకులు
విశాఖ అర్బన్ అధ్యక్ష్యులుగా నియమితులైన వంశీకృష్ణ యాదవ్ కు 68వ వార్డ్ అధ్యక్షురాలు శ్రీమతి మాకా షాలిని ఆధ్వర్యంలో.. వార్డు జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేయటం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-08-at-9.18.38-PM-768x1024.jpeg)