రాజానగరంలో అంబరాన్నంటిన జనసేన పార్టీ 11 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
రాజానగరం మండలం, తోకాడ గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలలో భాగంగా జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి జనసేనశ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. రాజానగరం మండలం రామస్వామిపేటలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలలో భాగంగా జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి జనసేన శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-14-at-18.40.53-1024x576.jpeg)