అవనిగడ్డలో జనం కోసం జనసేన 13వ రోజు
అవనిగడ్డ నియోజకవర్గం: అవనిగడ్డ టౌన్ కమిటీ అధ్యక్షులు రాజనాల వీరబాబు ఆధ్వర్యంలో జనం కోసం జనసేన 13వ రోజు కార్యక్రమాన్ని శనివారం అవనిగడ్డ మండలంలోని మండలిపురం కాలనీలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా మండలిపురం కాలనీలో అవనిగడ్డ నియోజకవర్గ ప్రజల దగ్గరకు వెళ్లి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏ ఆశయ సాధన కోసమైతే జనసేన పార్టీని స్థాపించారో.. ఆ ఆశయాలను వివరిస్తూ స్థానిక ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలు తెలుసుకొని జనసేన పార్టీ ఆవశ్యకతను, క్రియాశీలక సభ్యత్వ ఆవశ్యకతను తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ మండల జనసేన పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు, అవనిగడ్డ పంచాయతీ వార్డు మెంబర్ మునిపల్లి శ్రీలక్ష్మీ, మరొక వార్డు మెంబర్ కమ్మిలి సాయి భార్గవ్, అశ్వరావు పాలెం పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ యక్కటి నాగరాజు, అవనిగడ్డ మండల కమిటీ ఉపాధ్యక్షులు తుంగల నరేష్ ప్రధాన కార్యదర్శి కోసూరు అవినాష్, మరొక కార్యదర్శి గౌస్ కాటమ్, ఐ.టి కోఆర్డినేటర్ నందగోపాల్, గుడివాక రామాంజనేయులు, గరికిపాటి వెంకటేశ్వరరావు, తోట ఆంజనేయులు, యక్కటి రంగనాథ్, అశ్వరావు పాలెం జనసేన గ్రామ పార్టీ అధ్యక్షులు దాసినేని నాగరాజు, యర్రంశెట్టి నాగ పవన్, కొక్కు కరుణ, మాదివాడ కుటుంబరావు, బత్తుల పవన్ కళ్యాణ్, భోగి రెడ్డి బాలాజీ, పప్పు శెట్టి శ్రీను, ఆకుశెట్టి రవి, గరికిపాటి నవీన్, గుడివాక ఫణి, చాట్రగడ్డ రవి, గుంటూరు నాగరాజు, రేపల్లె లక్ష్మణ, కొక్కిలిగడ్డ రమేష్, యర్రం శెట్టి సుబ్బారావు, అవనిగడ్డ గ్రామ కమిటీ వినుతురుమిల్లి వినాయక్, మెరుగు సందీప్, దోవరి అభినవ్, మండలి నాగరాజు, రేపల్లె రోహిత్, అపికట్ల శ్రీ భాస్కర్, మరియు వీరమహిలలు, జనసైనికులు సీతాయలంక యువత పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-15-at-10.58.29-AM-1024x463.jpeg)