అమ్మిశెట్టి వాసు ఆద్వర్యంలో ఝాన్సీ లక్ష్మీబాయి 194వ జయంతి వేడుకలు

విజయవాడ ఈస్ట్: అసమాన ధీశాలి, అపూర్వ యుద్ద నిపుణురాలు అయిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి 194వ జయంతి సందర్భంగా శనివారం జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, తూర్పు నియోజకవర్గంలోని జనసేన పార్టీ వీర మహిళలను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ పోతిరెడ్డి అనిత, దోమకొండ మేరీ, పాశం సుజాత, అమృత కళాదేవి, నీరజ మలినేని, సుజాత గుంటుపల్లి, వి.నాగమణి, జిగడం మహాలక్ష్మి, ఎస్.శిరీష, ఖ్.సంధ్యారాణి, ఎస్ కే.జిదాన్, గాదిరెడ్డి అమ్ములు, పోతిరెడ్డి రమణ, దోమకొండ అశోక్, వ్.హరి ప్రసాద్, జిగడం శ్రీనివాస్, ప్రదీప్, వేముల వెంకటేష్, పి.రామకృష్ణ, పెళ్లూరి ఉమామహేశ్వరరావు, పెందుర్తి విజయ్, కొండా రెడ్డి, మరియు తదితరులు పాల్గొన్నారు.