జనంకోసం జనసేన మహా పాదయాత్ర 19వ రోజు
రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, కనుపూరు గ్రామంలో “జనంకోసం జనసేన” “మహా పాదయాత్ర”లో భాగంగా 19వ రోజు జరిగిన కార్యక్రమంలో జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ “నా సేన కోసం నా వంతు” కమిటీ కోఆర్డినేటర్.. శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మిల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామంలో ప్రతీ ఇంటికి వెళ్లి, జనసేన పార్టీ లక్ష్యాలను వివరిస్తూ ఈ అసమర్ధపు ప్రభుత్వాన్ని నుండి ఆంధ్రప్రదేశ్ కు విముక్తి రావడానికి సహకరించాలని వివరిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు తదితర విషయాలు ముద్రించిన కరపత్రం గ్రామం ప్రతి ఒక్కరికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-06-at-18.25.51-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-06-at-18.25.51-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-06-at-18.26.09-1024x768.jpeg)