ప్రకాశం జిల్లా, పొదిలి మండలంలోని శ్రీ పట్టాభి కోదండ రామస్వామి దేవస్థానం ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని, దేవస్థానం కార్యనిర్వాహకులు, సామాజిక కార్యకర్త, జనసేన పార్టీ నాయకులు శ్రావణి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో దేవుని ఊరేగింపు, నృత్య కళాకారులతో కోలాటం, అన్నింటికీ మించి అన్ని దానాలలో గొప్ప దానమైన అన్నదానం చేసి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం జనసేన పార్టీ ఇన్చార్జి ఇమ్మడి కాశీనాధ్, జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment