2000 వాల్ పోస్టర్స్ మరియు 250 వాల్ స్టికర్స్ అతికించిన రొద్దం మండల జనసేన

సత్య సాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం ప్రతీ గ్రామ పంచాయతీలో పల్లెల్లో జరిగినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన కౌలు రైతు బరోసా అవగాహనలో భాగంగా జనసేన పార్టీ రొద్దం మండల అధ్యక్షలు యు.గంగాధర్ సహకారంతో నిస్వార్థ జనసైనికుల ఆధ్వర్యంలో 2000 వాల్ పోస్టర్స్ మరియు 250 వాల్ స్టికర్స్ ను రొద్దం మండలంలోని ప్రతీ గ్రామంలో అతికించడం జరుగుతున్న కార్యక్రమంలో మండల జనసేన నాయుకులు, జనసైనికులు పాల్గొని విజయవతం చేశారు.