రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల అభ్యున్నతికి పాటు పడుతుంది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని అత్యంత నిరుపేదల అభ్యున్నతిని లక్ష్యంగా పెట్టుకుని పలు కార్యక్రమాలను ప్రారంభించారు. ఇందులో…
టాక్సీ డ్రైవర్ల సమస్యలకు జనసేన పరిష్కారం
తిరుమల తిరుపతి టాక్సీ డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు దృష్టికి వారు తీసుకురాగా.. ఎమ్మెల్యే ఆరణి…
వివాహ దినోత్సవ సంస్మరణార్దం అన్నదానం
నెల్లూరు సిటీ గాంధీబొమ్మ వద్ద, జనసేన పార్టీ నాయకులు వేములపాటి అజయ్ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల వివాహ దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నదానం…
పింఛన్ పంపిణీలో విజయలక్ష్మి గునుకుల
నెల్లూరు నగరంలోని 16వ డివిజన్ ఆదిత్యనగర్లో శనివారం నిర్వహించిన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో జనసేన నాయకురాలు విజయలక్ష్మి గునుకుల పాల్గొన్నారు.…
పిడుగురాళ్లలో ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ
*ప్రజల ఆశీస్సులే కూటమి ప్రభుత్వానికి శ్రీరామరక్ష పిడుగురాళ్ల పట్టణంలోని 28వ వార్డులో శనివారం ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా…
అప్రోచ్ రోడ్డును పటిష్టంగా నిర్మించాలి!
*విజయరామరాజు పేట గ్రామం వద్ద కూలిపోయిన వంతెన ప్రక్కన తాత్కాలికంగా నిర్మించిన అప్రోచ్ రోడ్డును పూర్తి స్థాయిలో పటిష్టంగా నిర్మించాలి.*రహదారి…
డొక్కా సీతమ్మ అన్నసదుపాయ కేంద్రం 148వ వారం
పిఠాపురం నియోజకవర్గంలో రైతుల సంక్షేమం కోసం చేపట్టిన "అన్నదాతకే అన్నపానీయ సదుపాయం శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నపానీయసదుపాయ కేంద్రం" కార్యక్రమం…
నెల్లూరులో జనవాణి
నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో మే 31, 2025 (శనివారం)న 'జనవాణి' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల…
ఆర్వోబీ పనులు త్వరితగతిన పూర్తిచేయాలి!
*క్షేత్రస్థాయిలో నిడదవోలు ఆర్వోబీ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి దుర్గేష్*స్థానిక వ్యాపారులను, వాహనదారులతో చర్చించి సమస్యలను…