జనసేన జనజాగృతి యాత్ర 20వ రోజు

  • రాజానగరం నియోజకవర్గం జనసేన మేడ గురుదత్ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రభంజనం

రాజానగరం, జనసేన జనజాగృతి యాత్ర 20వ రోజులో కోరుకొండ మండలం కోటి గ్రామంలో తేనేటి విందు కార్యక్రమం రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ నాయకత్వంలో దద్దరిల్లిన కోటి గ్రామం. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి మైరెడ్డి గంగాధర్,రాజానగరం మండలం జనసేన పార్టీ కన్వీనర్ బత్తిన వెంకన్న దొర, సీతానగరం జనసేన పార్టీ కన్వీనర్ కారిచర్ల విజయ్ శంకర్, సీతానగరం మండల నాయకులు, రాజానగరం మండల నాయకులు, కోరుకొండ మండల నాయకులు కోటి జనసేన గ్రామ కమిటీ మెబార్స్ చదువు నాగేంద్ర, వైస్ ప్రసిడెంట్ పోకల అంజి, తన్నీరు శ్రీను తన్నీరు పోసుబాబు, అడపా రమణ, అడపా శ్రీరామ్, రాయపాటి శివ, అరుబోలు శివ, దేవన కృష్ణా, పేపకాయల లలిత చదువు నాగు, చదువు మూర్తి వందలాదిగా కోటి గ్రామస్తులు జనసైనికులు నియోజవర్గం నుంచి పలు గ్రామాల నుంచి జనసేన నాయకులు భారీ భారీ ఎత్తున పాల్గొన్నారు. జనసేన పార్టీ గాజు గ్లాస్ ను ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహం కరపత్రాలు అందరికీ అందజేశారు.