పంతం నానాజీ ఆద్వర్యంలో 2వ కార్తీక వన సమరాధన

కాకినాడ: జనసేన పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు, విరమహిళలు,క్రియశిలక సభ్యులు, అభిమానుల కుటుంబ సభ్యులతో కలిసి 2వ కార్తీక వన సమరాధన కార్యక్రమం జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ఆధ్వర్యంలో గంగనపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమం సమీపూజ తో ప్రారంభించి, అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లలు, పెద్దలు, మహిళలు ఆటపాటలు, నిర్వహించడం విజేతలకు ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మైక్రోవోవెన్, హాట్ ప్యాక్లు, డిష్లు, క్యారియర్స్, అనేక ప్రైజెస్ ఇంచార్జ్, కాకినాడ రూరల్ జనసేన నాయకులు చేతుల మీదుగా అందించడం జరిగింది… ఈ కార్యక్రమంలో ముత్తా శశిధర్, శెట్టిబత్తుల రాజబాబు, తుమ్మల బాబు, వేగుళ్ల లీలా కృష్ణ, మాకినీడి శేషుకుమారి, వరుపుల తమ్మయ్య బాబు, మరెడ్డి శ్రీనివాస్, సంగిశెట్టి అశోక్ తదితరులు పాల్గొన్నారు.