జనంకోసం జనసేన 328వ రోజు

  • వనరక్షణలో భాగంగా 800 మొక్కల పంపిణీ

జగ్గంపేట, జనంకోసం జనసేన 328వ రోజులో భాగంగా జనసేన వనరక్షణ మొక్కల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆధ్వర్యంలో గోకవరం మండలం గోకవరం గ్రామంలో జరిగింది. కార్యక్రమంలో భాగంగా శనివారం 800 మొక్కలు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 85495 మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి దోసపాటి సుబ్బారావు, గోకవరం మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు చల్లా రాజ్యలక్ష్మి, గోకవరం మండల ప్రధాన కార్యదర్శి చల్లపల్లి కనక దుర్గాప్రసాద్, గోకవరం మండల ప్రధాన కార్యదర్శి ఈలి దొరబాబు, గోకవరం మండల ప్రధాన కార్యదర్శి వీరవల్లి పోసిబాబు, గండేపల్లి మండల సంయుక్త కార్యదర్శి కారుకొండ విజయ్ కుమార్, గోకవరం పట్టణ అధ్యక్షులు పదిలం మురళి, గోకవరం పట్టణ ఎస్సి సెల్ అధ్యక్షులు నేతల నరేంద్ర, ఏనుగు సూర్యప్రకాష్, రాంశెట్టి బాలమురళికృష్ణ, తోట దీపక్, అమర్త సాయికృష్ణ, మద్దాల తాతారావు, ప్రగడ ప్రభ, మద్దాల రాంబాబు, మద్దాల లక్ష్మణ్, మద్దాల అనంతలక్ష్మి, ఏనుగు కృష్ణ, శిర్ల దుర్గాప్రసాద్, బాలం శ్రీను, బత్తుల రాజేష్, కొత్తపల్లి నుండి గ్రామ అధ్యక్షులు సొల అంజిబాబు, పువ్వల శ్రీదేవి, పువ్వల నిహారిక దేవి, మాధిరెడ్డి విష్ణు, మాదారాపు ధర్మేంద్ర, గౌతు జైశంకర్, వనం నరేష్, అచ్చుతాపురం నుండి లక్ష్మి నాగేశ్వరరావు, కృష్ణునిపాలెం నుండి కరిబండి సాయి పవన్, ఆర్ అండ్ ఆర్ కాలనీ నుండి వీరవల్లి జితేంద్ర, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లభశెట్టి నాని లకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా గోకవరం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన మద్దాల తాతారావు కుటుంబ సభ్యులకు, మద్దాల రాంబాబు కుటుంబ సభ్యులకు, మద్దాల లక్ష్మణ్ కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.