మదనపల్లెలో జనసేన, తెలుగుదేశం ఇంటింటా ప్రచారం 34వ రోజు

మదనపల్లెలో జనసేన, తెలుగుదేశం ఇంటింటా ప్రచారం 34వ రోజు ప్రచారంలో భాగంగా జనసేన, తెలుగుదేశం నీరుగట్టి పల్లి ఆర్ఆర్ లేఔట్ లేఔట్ వినాయక స్వామి వీధి పరిసర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు శ్రీరామ రామాంజనేయులు మరియు జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత మరియు తెలుగుదేశం క్లస్టర్ ఇంచార్జ్ పసుపులేటి వినోద్ కుమార్ తెలుగుదేశం పార్టీ పాటించార్జ్ బాలమాలి శేఖర్ వ జనసేన నాయకులు దారం హరిప్రసాద్, ధరణి కుమార్ రాయల్, యాసిన్ తక్కోళ్ల శివ, కోటకొండ చంద్రశేఖర్ ,సోను, గని, హర్ష, వీర మహిళలు శాంతమ్మ, కవిత రాజమ్మ, రెడ్డమ్మ, మరియు పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.