ఛలో తాడేపల్లిగూడెం సభకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి 4 బస్సులు 40 కార్లు

విజయవాడ, ఛలో తాడేపల్లిగూడెం సభకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి 4 బస్సులు 40 కార్లతో బయలుదేరిన జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ నగర అధ్యక్షులు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్. తెలుగు జన విజయకేతనం సభ సభకు బయలుదేరుతున్న బస్సులకు కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు, గుజారి అమర్, రాయల్ సేన ఈశ్వర్, పిల్లా శ్రీనివాసరావు, గోపిశెట్టి వెంకన్న, పోతిన సాంబశివరావు తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. ప్రచార కమిటీ విజయవాడ అర్బన్ సమన్వయకర్త తిరుపతి సురేష్ ఛలో తాడేపల్లిగూడెం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.