41 వ రోజు పవనన్న ప్రజా బాట కార్యక్రమం

సోమవారం పవన్ అన్న ప్రజా బాట కార్యక్రమం రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు 41 వ రోజు ఒంటిమిట్ట మండలంలోని కొత్త మాధవరం పంచాయతీ లో తిరిగి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ ఉండే ప్రజలు జగన్ చేసే అరాచకాలకు అక్కడ ఉండే ప్రజలు పవన్ కళ్యాణ్ సీఎం అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని జనసేన రాష్ట్ర చేనేత వికాసి కార్యదర్శి రాటాల రామయ్య తెలియజేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు బండి లక్ష్మీదేవి, సునీత, ప్రియాంక, లక్ష్మీదేవి, మల్లేశ్వరి, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొనడం జరిగినది.