జనం కోసం జనసేన 489వ రోజు

జగ్గంపేట, జనం కోసం జనసేన 489వ రోజులో భాగంగా మన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం గోకవరం మండలం రంపయర్రంపాలెం మరియు పెంటపల్లి గ్రామాలలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 900 గాజు గ్లాసులు పంచడం జరిగింది. ఇప్పటి వరకు నియోజకవర్గం మొత్తంగా 71400 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గోకవరం మండల అధ్యక్షులు ఉంగరాల మణిరత్నం, తిరుమలాయపాలెం ఎంపీటీసీ చెన్నంశెట్టి చక్రరావు, గోకవరం మండల సంయుక్త కార్యదర్శి గరగ చంద్రశేఖర్, రంపయర్రంపాలెం నుండి గ్రామ అధ్యక్షులు శీలం కృష్ణార్జున, గ్రామ ప్రధాన కార్యదర్శి గెంజి లక్ష్మీనారాయణ, గ్రామ ప్రధాన కార్యదర్శి నరుకుల మణికంఠ స్వామి, గ్రామ ప్రధాన కార్యదర్శి మద్దింశెట్టి వీరబాబు, గుళ్లింకల చిట్టిబాబు(నాని), కసిరెడ్డి చంటిబాబు, పడాల ప్రసాద్, నరుకుల నాయుడు, పెంటపల్లి నుండి యడాల రాంబాబు, జలసూత్రపు వీర రాఘవ, పాటంశెట్టి బాలు, వల్లేపల్లి ప్రసాద్, దాసు మురళీకృష్ణ, యనంపర్తి ఆనంద్, పల్లిబోయిన శివకృష్ణ, యడాల కృష్ణస్వామి, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నానిలకు మరియు జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా రంపయర్రంపాలెం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన నేమాల వీరబాబు కుటుంబ సభ్యులకు, సీరంగి బూరయ్య కుటుంబ సభ్యులకు హృదయపూర్వక జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.