జనం కోసం జనసేన 548వ రోజు

జగ్గంపేట, జనం కోసం జనసేన 548వ రోజులో భాగంగా పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం కిర్లంపూడి మండలం సింహాద్రిపురం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 800 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 91210 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, కిర్లంపూడి మండల ఉపాధ్యక్షులు కాకిలేటి బాబ్జి, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, కిర్లంపూడి మండల ప్రధాన కార్యదర్శి శెట్టి గంగా మహేష్, కిర్లంపూడి మండల సంయుక్త కార్యదర్శి కాలపురెడ్డి వీర రాఘవ, కిర్లంపూడి మండల సంయుక్త కార్యదర్శి జువ్వల శ్రీను, సింహాద్రపురం నుండి కందా వెంకట రమణ, కందా బాబి, కందా తేజ, చోడిశెట్టి నాగదుర్గబాబు, బోచ్చుల అభి, ముత్యం సుభాష్, మొగిలి సతీష్, బదిరెడ్డి గణేష్, కందా నాగభూషణం, కందా బుజ్జి, ఉలిశెట్టి కార్తీక్, ఉలవకాయల రాజా, బదిరెడ్డి రాము, ఉలిశెట్టి సత్య సాయి, కందా బుజ్జి, చిల్ల నాగేశ్వరరావు, పులి నూకేశ్వరుడు, మెర్నెడ్డి స్వామి, గుండుపల్లి విష్ణు, దాడిశెట్టి శ్యామ్, కందా వెంకటేష్, యాల్ల గంగాధర్, మొగిలి శ్రీరామ్, గళ్ళా మణికంఠ, బదిరెడ్డి లచ్చబాబు, మాదేపల్లి సత్యనారాయణ, అడపా సాయిబాబు, కిర్లంపూడి నుండి నాగబోయిన శివ, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, బూరుగుపూడి నుండి గ్రామ అధ్యక్షులు వేణు మల్లేష్, పాటంశెట్టి చిన్న రామకృష్ణ, పాటంశెట్టి నరేష్, కొల్లుమళ్ళ శ్రీను, వేణు శ్రీను, పెసల తాతాజీ, కోడి గంగాధర్ లకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.