జనం కోసం జనసేన మహాయజ్ఞం 643వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 643వ రోజు కార్యక్రమం మంగళవారం గోకవరం మండలం, తిరుమలాయపాలెం గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, తిరుమలాయపాలెం ఎంపీటీసీ చెన్నంశెట్టి చక్రరావు, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి చింతా సురేష్, గోకవరం మండల సంయుక్త కార్యదర్శి వాకాడ శ్రీను, తిరుమలాయపాలెం గ్రామ అధ్యక్షులు యర్రా శివరామకృష్ణ, గ్రామ యువత అధ్యక్షులు ఉల్లి మణికంఠ, బత్తిన చిట్టిబాబు, కొప్పాక సురేష్, పినపాల సాయి కిరణ్, తిరుమలశెట్టి భాను, కండిపల్లి రామచంద్రరావు, సోడసాని బాబి, చెన్నంశెట్టి శ్రీను, పినపాల వీర వెంకట సత్యనారాయణ, బుత్తల శ్రీనివాస్, ఓమ్మి అప్పన్న, ఓమ్మి అప్పలకొండ, అల్లి రామ సతీష్, మరిశే రాంబాబు, వెంగయ్యమ్మపురం నుండి కొట్టేడి అచ్చిరాజు, మల్లిశాల నుండి మడక శ్రీను, చీకట్ల దుర్గాప్రసాద్, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నానిలకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా గంగంపాలెం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన సరకణం నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకు, అరిశపు శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.