జనంకోసం జనసేన 651వ రోజు

జగ్గంపేట, ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 651వ రోజు కార్యక్రమం గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గోకవరం మండల లీగల్ సెల్ అధ్యక్షులు గాజింగం నాని, గోకవరం మండల రైతు కమిటీ అధ్యక్షులు ప్రగడ ప్రభ, గోకవరం మండల ఉపాధ్యక్షులు వేముల రమణ మూర్తి, కొత్తపల్లి నుండి గ్రామ అధ్యక్షులు సొలా అంజిబాబు, పువ్వల శ్రీదేవి, పల్లా భవాని, జల్లూరి శ్రీను, మాదారపు ధర్మేంద్ర, పల్లా నాగు, దిండి వేంకటేశ్వర రావు, మిరియాల ఆనంద్, కొప్పన సూరిబాబు, దిండి నాని, మిరియాల శివ, దాడిశెట్టి అనిల్, అడ్డాల వెంకటేశ్వరరావు, లింగేటి రాజు, కామరాజుపేట నుండి కర్ణం సూరిబాబు, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నానిలకు మరియు జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా కొత్తపల్లి గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన వేముల రమణ మూర్తి కుటుంబ సభ్యులకు, సిరిపురపు వీరబాబు కుటుంబ సభ్యులకు, పల్లా నాగు కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.