జనం కోసం జనసేన మహాయజ్ఞం 679వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: “ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా” ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 679వ రోజు కార్యక్రమం బుధవారం గండేపల్లి మండలం మల్లేపల్లి మరియు నాయకంపల్లి గ్రామాలలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 680వ రోజు కార్యక్రమం గురువారం గండేపల్లి మండలం, నాయకంపల్లి మరియు గండేపల్లి మండలం, యల్లమిల్లి గ్రామాలలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కోరారు. ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గండేపల్లి మండల అధ్యక్షులు గోన శివరామకృష్ణ, జగ్గంపేట బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, రామవరం ఎంపీటీసీ దొడ్డ శ్రీను, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు సోడసాని కామరాజు, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు యరమళ్ళ రాజు, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి గండికోట వీరపాండు, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి అడపా రాంబాబు, గండేపల్లి మండల కార్యదర్శి బలిరెడ్డి గణేష్, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, మల్లేపల్లి నుండి వెలిది చిన్న, గొల్లపల్లి విజయ్(పండు), నూకలబంటు రామకృష్ణ, సాకా వెంకట శివరామ్, నాయకంపల్లి నుండి గ్రామ అధ్యక్షులు అల్లాడి వీరబాబు, బోడా అశోక్, తాళ్లూరి చిన్ని, తాళ్లూరి రవికుమార్, యల్లమిల్లి నుండి ఉంగరాల శ్రీను , ముంజవరపు శ్రీను, నీలాద్రిరావుపేట నుండి దారబళ్ల సద్గురుమూర్తి , నెల్లూరు నుండి జనసేన చిన్న , జె.కొత్తూరు నుండి అయితిరెడ్డి ఏసుబాబు, మల్లిశాల నుండి చీకట్ల దుర్గాప్రసాద్, కాట్రావులపల్లి నుండి గంటా దుర్గాప్రసాద్, నల్లాల శివ, బూరుగుపూడి నుండి అనుకుల శ్రీను, కోడి గంగాధర్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, పురంశెట్టి అప్పారావు, జానకి మంగరాజు, పల్లికెల రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా మల్లేపల్లి గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన గొల్లపల్లి పండు కుటుంబ సభ్యులకు, బలిరెడ్డి గణేష్ కుటుంబ సభ్యులకు, దార్లంక లోవలక్ష్మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.