జనం కోసం జనసేన మహాయజ్ఞం 688వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 688వ రోజు కార్యక్రమం శుక్రవారం జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 689వ రోజు కార్యక్రమం శనివారం జగ్గంపేట మండలం కృష్ణాపురం, గోవిందపురం మన్యంవారిపాలెం గ్రామాలలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర పేర్కొన్నారు. ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అద్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల జెడ్పిటిసి అభ్యర్థిని మరిశే శ్యామల, గండేపల్లి మండల అధ్యక్షులు గోన శివరామకృష్ణ, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు వరుపుల వెంకటరాజు(శ్రీను), గండేపల్లి మండల ఉపాధ్యక్షులు సోడసాని కామరాజు, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి చీదిరి శివదుర్గ, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి చింతా సురేష్, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి వెంకటసూర్యారావు, రాజపూడి నుండి గ్రామ అధ్యక్షులు కిలానీ శివాజీ, గొల్లవిల్లి దుర్గాప్రసాద్, మల్లిశాల నుండి చీకట్ల దుర్గాప్రసాద్, సేవా సురేష్, మల్లవరం నుండి వట్టికూటి జనార్ధన్, బూరుగుపూడి నుండి అనుకుల శ్రీను, కోడి గంగాధర్, జె.కొత్తూరు నుండి గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మధు, బొల్లి తాతాజీ, నకిరెడ్డి రామదుర్గ, హైదరాబాద్ కళ్యాణ్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నానిలకు కృతజ్ఞతలుతెలిపారు.